News
పూరిలో జగన్నాథుడి రథ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్నిరోజులుగా విదేశీలో పర్యటన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు దేశాలకు వెళ్తున్నారు. ఇవాళ పర్యటనలో భాగంగా నమీబియాకు చేరుకున్నారు. అక్కడ ఆఫ్రికన్ డ్రమ్స్ వాయించి సందడి చేశా ...
చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఉత్తరాంధ్ర ఫేమస్ బసవన్న గరిడీ ఉత్సవం.. ఈ ఉత్సవంలో నిప్పుల్లో ఫీట్లు.. పులి వేషాలతో దిగేవారు.. పులి వేషాలతో ఆడేవారు.. డప్పులు ...
జిల్లాలోని అడవుల్లో ప్రకృతి సిద్దంగా ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న వీటిని కొందరు అటవీ ప్రాంతం నుండి సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తూ ఉపాధిని కూడా పొందుతున్నా ...
జిల్లాలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొనబోతున్నాయి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.
తెలంగాణలో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జనగాం జిల్లాలోని పిట్టలోనిగూడెం ...
తెలంగాణలో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జనగాం జిల్లాలోని పిట్టలోనిగూడెం ...
పిడికిలి బిగించే విధానం ద్వారా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. పిడికిలిపై బొటనవేలు ఉంచేవారు నాయకులు, వేళ్లపై ఉంచేవారు సృజనాత్మకులు, లోపల ఉంచేవారు అంతర్ముఖులు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results